అందాల చందమామ.. కాజల్ అగర్వాల్ తెలుగు సినిమాల్లోకి ప్రవేశించి పదేళ్లు దాటిపోయింది. అయినా ఈ ముద్దుగుమ్మ క్రేజు ఏ మాత్రం తగ్గడం లేదు. ఒక్కో సినిమాకు దాదాపు రూ.2 కోట్ల పారితోషికం తీసుకుంటోంది. ప్రస్తుతం తమిళంలో హిందీ సినిమా క్వీన్ రీమేక్ గా తెరకెక్కుతున్న 'పారిస్.. పారిస్' చిత్రంలోనూ, తెలుగులో బెల్లంకొండ సాయిశ్రీనివాస్ సరసన ఒక చిత్రంలోనూ కాజల్ అగర్వాల్ నటిస్తోంది. బెల్లంకొండతో నటించడానికి అక్షరాలా కోటి 75 లక్షల రూపాయలు పారితోషికంగా తీసుకుందని వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై స్పందించిన కాజల్ హీరో, దర్శకుడు ఎవరనేది తనకు సంబంధం లేదని అడిగినంత ఇస్తే ఏ హీరోతో అయినా నటించడానికి సిద్ధమేనని తెలిపింది.
అందాల చందమామ.. కాజల్ అగర్వాల్ తెలుగు సినిమాల్లోకి ప్రవేశించి పదేళ్లు దాటిపోయింది. అయినా ఈ ముద్దుగుమ్మ క్రేజు ఏ మాత్రం తగ్గడం లేదు. ఒక్కో సినిమాకు దాదాపు రూ.2 కోట్ల పారితోషికం తీసుకుంటోంది. ప్రస్తుతం తమిళంలో హిందీ సినిమా క్వీన్ రీమేక్ గా తెరకెక్కుతున్న 'పారిస్.. పారిస్' చిత్రంలోనూ, తెలుగులో బెల్లంకొండ సాయిశ్రీనివాస్ సరసన ఒక చిత్రంలోనూ కాజల్ అగర్వాల్ నటిస్తోంది. బెల్లంకొండతో నటించడానికి అక్షరాలా కోటి 75 లక్షల రూపాయలు పారితోషికంగా తీసుకుందని వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై స్పందించిన కాజల్ హీరో, దర్శకుడు ఎవరనేది తనకు సంబంధం లేదని అడిగినంత ఇస్తే ఏ హీరోతో అయినా నటించడానికి సిద్ధమేనని తెలిపింది.
No comments:
Post a Comment