టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీని ట్వంటీ ట్వంటీ క్రికెట్ నుంచి సెలక్షన్ కమిటీ ఉద్వాసన పలికింది. వెస్టిండీస్, ఆస్ట్రేలియాతో మూడు మ్యాచుల చొప్పున జరగాల్సిన టీ20 సిరీస్ల్లో ధోనీకి అవకాశం ఇవ్వలేదు. అంటే దాదాపుగా టీట్వంటీ క్రికెట్లో మహేంద్రసింగ్ కెరీర్ ముగినట్లే అయింది. ధోనీ స్థానంలో వికెట్కీపర్గా రిషబ్ పంత్ను సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. విండీస్తో జరిగే మ్యాచ్లకు కోహ్లికి విశ్రాంతినిచ్చింది. అప్పుడు రోహిత్ టీం కెప్టెన్గా వ్యవహరిస్తాడు.
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీని ట్వంటీ ట్వంటీ క్రికెట్ నుంచి సెలక్షన్ కమిటీ ఉద్వాసన పలికింది. వెస్టిండీస్, ఆస్ట్రేలియాతో మూడు మ్యాచుల చొప్పున జరగాల్సిన టీ20 సిరీస్ల్లో ధోనీకి అవకాశం ఇవ్వలేదు. అంటే దాదాపుగా టీట్వంటీ క్రికెట్లో మహేంద్రసింగ్ కెరీర్ ముగినట్లే అయింది. ధోనీ స్థానంలో వికెట్కీపర్గా రిషబ్ పంత్ను సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. విండీస్తో జరిగే మ్యాచ్లకు కోహ్లికి విశ్రాంతినిచ్చింది. అప్పుడు రోహిత్ టీం కెప్టెన్గా వ్యవహరిస్తాడు.
No comments:
Post a Comment