తెలుగు దేశం పార్టీ నుంచి రెండు సార్లు రాజ్యసభకు ఎంపికైన సీఎం రమేష్ ఇంట్లో తాజాగా జరిగిన ఐటీ దాడుల్లో వివిధ డాక్యుమెంట్లు, విలువైన పత్రాలు పెద్ద ఎత్తున లభించిన సంగతి తెలిసిందే. రమేశ్కు చెందిన సంస్థ రిత్విక్ కన్స్ట్రక్షన్స్ రాష్ట్రంలో వేల కోట్ల రూపాయల పనులు చేస్తోంది. గతంలో సాదాసీదా కాంట్రాక్టు సంస్థగా రిత్విక్ కన్స్ట్రక్షన్స్ నేడు టాప్ కాంట్రాక్టు కంపెనీగా మారింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అండదండలతోనే ఈ స్థాయికి చేరుకున్నాడని విశ్లేషకుల అభిప్రాయం. ఆర్థిక వ్యవహారాల్లో అక్రమ ఆదాయాల లెక్క తేల్చేందుకు ఐన్కమ్ టాక్స్ అధికారులు రంగంలోకి దిగారు.
తెలుగు దేశం పార్టీ నుంచి రెండు సార్లు రాజ్యసభకు ఎంపికైన సీఎం రమేష్ ఇంట్లో తాజాగా జరిగిన ఐటీ దాడుల్లో వివిధ డాక్యుమెంట్లు, విలువైన పత్రాలు పెద్ద ఎత్తున లభించిన సంగతి తెలిసిందే. రమేశ్కు చెందిన సంస్థ రిత్విక్ కన్స్ట్రక్షన్స్ రాష్ట్రంలో వేల కోట్ల రూపాయల పనులు చేస్తోంది. గతంలో సాదాసీదా కాంట్రాక్టు సంస్థగా రిత్విక్ కన్స్ట్రక్షన్స్ నేడు టాప్ కాంట్రాక్టు కంపెనీగా మారింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అండదండలతోనే ఈ స్థాయికి చేరుకున్నాడని విశ్లేషకుల అభిప్రాయం. ఆర్థిక వ్యవహారాల్లో అక్రమ ఆదాయాల లెక్క తేల్చేందుకు ఐన్కమ్ టాక్స్ అధికారులు రంగంలోకి దిగారు.
No comments:
Post a Comment