కశ్మీర్ రాష్ట్రంలోని షోపియాన్ జిల్లాలో బాటాగండ్, కప్రన్ గ్రామాల నుంచి కానిస్టేబుల్ నిస్సార్ అహ్మద్, స్పెషల్ పోలీసు అధికారులు(ఎస్పీవో) ఫిర్దౌస్ అహ్మద్, కుల్వంత్ సింగ్ అనే ముగ్గురు పోలీసులను శుక్రవారం వారి ఇళ్ల నుంచి అపహరించి ఉగ్రవాదులు దారుణంగా హత్య చేశారు. పోలీసుల్ని ఇంటి నుంచి ఎత్తుకెళ్లి సమీపంలోని నదిని దాటి ఓ తోటలో దారుణంగా హత్యచేశారు. ఇంట్లో ఉన్న పోలీసులను తీసుకెళ్లి హత్య చేయడం ఆ రాష్ట్ర ఉగ్రవాద చరిత్రలో ఇదే తొలిసారి. ఈ మారణకాండను తామే చేసినట్లు హిజ్బుల్ ముజాహిదీన్ సంస్థ ప్రకటించుకుంది.
కశ్మీర్ రాష్ట్రంలోని షోపియాన్ జిల్లాలో బాటాగండ్, కప్రన్ గ్రామాల నుంచి కానిస్టేబుల్ నిస్సార్ అహ్మద్, స్పెషల్ పోలీసు అధికారులు(ఎస్పీవో) ఫిర్దౌస్ అహ్మద్, కుల్వంత్ సింగ్ అనే ముగ్గురు పోలీసులను శుక్రవారం వారి ఇళ్ల నుంచి అపహరించి ఉగ్రవాదులు దారుణంగా హత్య చేశారు. పోలీసుల్ని ఇంటి నుంచి ఎత్తుకెళ్లి సమీపంలోని నదిని దాటి ఓ తోటలో దారుణంగా హత్యచేశారు. ఇంట్లో ఉన్న పోలీసులను తీసుకెళ్లి హత్య చేయడం ఆ రాష్ట్ర ఉగ్రవాద చరిత్రలో ఇదే తొలిసారి. ఈ మారణకాండను తామే చేసినట్లు హిజ్బుల్ ముజాహిదీన్ సంస్థ ప్రకటించుకుంది.
No comments:
Post a Comment