తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో తన అనుచరులతో కలసి ఈరోజు ఢిల్లీలో మధ్యాహ్నం 12 గంట లకు జరిగే కార్యక్రమంలో పార్టీలో చేరనున్నారు. కార్యక్రమానికి తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్తోపాటు ఇతర ముఖ్య నేతలు హాజరుకానున్నారు. అయితే రేవంత్తో పాటు కాంగ్రెస్లో చేరేవారిలో ఆరుగురు మాజీ ఎమ్మెల్యేలు, ముగ్గురు మాజీ ఎమ్మెల్సీలు, ఓ మాజీ మంత్రి, పలు జిల్లాల పార్టీ అధ్యక్షులు, పలువురు రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి నాయకులు ఉన్నట్లు సమాచారం.
Post Top Ad
Tuesday, October 31, 2017
Subscribe to:
Post Comments (Atom)
Post Bottom Ad
Author Prolifile
...
No comments:
Post a Comment