హైదరాబాద్ : . పేదలకు రేషన్ బియ్యం ఉచితంగా ఇవ్వాలనే యోచనలో ఉన్నామని ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. 20 నుంచి 35 కిలోల బియ్యం ఇవ్వాలని అనుకుంటున్నామని చెప్పారు. గత ప్రభుత్వాలు బంగ్లాలు, ఉద్యోగాలు ఉన్నోళ్లకు తెల్ల రేషన్కార్డులు ఇచ్చాయి అని గుర్తు చేశారు. 12 లక్షల బోగస్ రేషన్ కార్డులు ఏరివేశామని స్పష్టం చేశారు.
హైదరాబాద్ : . పేదలకు రేషన్ బియ్యం ఉచితంగా ఇవ్వాలనే యోచనలో ఉన్నామని ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. 20 నుంచి 35 కిలోల బియ్యం ఇవ్వాలని అనుకుంటున్నామని చెప్పారు. గత ప్రభుత్వాలు బంగ్లాలు, ఉద్యోగాలు ఉన్నోళ్లకు తెల్ల రేషన్కార్డులు ఇచ్చాయి అని గుర్తు చేశారు. 12 లక్షల బోగస్ రేషన్ కార్డులు ఏరివేశామని స్పష్టం చేశారు.
No comments:
Post a Comment