బాధ్యత గల పౌరుడిగా ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని ప్రచారం చేసిన సినీ నటుడు బ్రహ్మానందం కుటుంబ సభ్యుల ఓట్లు గల్లంతు అయ్యాయి. దాంతో వారు తమ ఓటు హక్కును వినియోగించుకోలేకపోయారు. ఓటు హక్కు వినియోగించుకోవాలని బ్రహ్మానందం ఎన్నికల సంఘం ప్రచారం చేసిన విషయం తెలిసిందే. బ్రహ్మానందం దంపతులు జూబ్లీహిల్స్ లో ఓటు వేసేందుకు జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ పోలింగ్ కేంద్రానికి వచ్చారు. అయితే ఓటర్ల జాబితాలో తన ఓటు గల్లంతైపోయినట్టు తెలుసుకున్న ఆయన అవాక్కయిపోయాడు. మరోసారి పరిశీలించమని బ్రహ్మానందం ఎన్నికల సిబ్బందిని కోరారు. అయినా ఫలితం లేకపోవటంతో వారు ఓటు వేయకుండానే వెనుదిరిగారు పాపం!!
బాధ్యత గల పౌరుడిగా ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని ప్రచారం చేసిన సినీ నటుడు బ్రహ్మానందం కుటుంబ సభ్యుల ఓట్లు గల్లంతు అయ్యాయి. దాంతో వారు తమ ఓటు హక్కును వినియోగించుకోలేకపోయారు. ఓటు హక్కు వినియోగించుకోవాలని బ్రహ్మానందం ఎన్నికల సంఘం ప్రచారం చేసిన విషయం తెలిసిందే. బ్రహ్మానందం దంపతులు జూబ్లీహిల్స్ లో ఓటు వేసేందుకు జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ పోలింగ్ కేంద్రానికి వచ్చారు. అయితే ఓటర్ల జాబితాలో తన ఓటు గల్లంతైపోయినట్టు తెలుసుకున్న ఆయన అవాక్కయిపోయాడు. మరోసారి పరిశీలించమని బ్రహ్మానందం ఎన్నికల సిబ్బందిని కోరారు. అయినా ఫలితం లేకపోవటంతో వారు ఓటు వేయకుండానే వెనుదిరిగారు పాపం!!
No comments:
Post a Comment