రాష్ట్ర విభజనను వ్యతిరేకించి, ఇంకా సమైకాంధ్ర కోసం పోరాడుతున్నానని చెప్పుకునే మాజీ ముఖ్యమంత్రి, జై సమైక్యాంధ్ర పార్టీ అధ్యక్షుడు కిరణ్ కుమార్ రెడ్డి... వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై విమర్శనాస్త్రాలు సంధించారు. అసలు జగన్మోహన్ రెడ్డి.. తాను పరిగణనలోకి తీసుకునే నాయకుడే కాదంటూ జగన్ కు అంత సీన్ లేదని లేత్చేశారు. ఆయన ఆలోచించాల్సిన వ్యక్తి కానే కాదన్నారు. తెలుగు జాతి అన్యాయం చేసి ప్రజలను ఇబ్బందుల పాలు చేశారని పేర్కొన్నారు. ఆంధ్రలో కాంగ్రెస్, వైఎస్సార్ సీపీతో చీకటి ఒప్పందం చేసుకుందన్నారు. ఇదిలా ఉంటే తాను మాత్రం తెలుగు జాతి భవిష్యత్తు కోసం ఆరాటపడుతున్నానని, తెలుగు ప్రజల ఆత్మాభిమానం కోసం పార్టీ పెట్టానని చెప్పుకుంటున్నారు.
రాష్ట్ర విభజనను వ్యతిరేకించి, ఇంకా సమైకాంధ్ర కోసం పోరాడుతున్నానని చెప్పుకునే మాజీ ముఖ్యమంత్రి, జై సమైక్యాంధ్ర పార్టీ అధ్యక్షుడు కిరణ్ కుమార్ రెడ్డి... వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై విమర్శనాస్త్రాలు సంధించారు. అసలు జగన్మోహన్ రెడ్డి.. తాను పరిగణనలోకి తీసుకునే నాయకుడే కాదంటూ జగన్ కు అంత సీన్ లేదని లేత్చేశారు. ఆయన ఆలోచించాల్సిన వ్యక్తి కానే కాదన్నారు. తెలుగు జాతి అన్యాయం చేసి ప్రజలను ఇబ్బందుల పాలు చేశారని పేర్కొన్నారు. ఆంధ్రలో కాంగ్రెస్, వైఎస్సార్ సీపీతో చీకటి ఒప్పందం చేసుకుందన్నారు. ఇదిలా ఉంటే తాను మాత్రం తెలుగు జాతి భవిష్యత్తు కోసం ఆరాటపడుతున్నానని, తెలుగు ప్రజల ఆత్మాభిమానం కోసం పార్టీ పెట్టానని చెప్పుకుంటున్నారు.
No comments:
Post a Comment