శేషాచలం కొండల్లో గురువారం మళ్లీ అగ్నిప్రమాదం సంభవించింది. సుమారు 20 ఎకరాల విస్తీర్ణంలో వృక్షాలు దగ్ధమయ్యాయి. సిబ్బంది అప్రమత్తతతో మంటలు మరింత విస్తృతం కాకుండా ఆర్పివేయగలిగారు. పాపవినాశన మార్గం వేణుగోపాలస్వామి ఆలయం సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న కొందరు వంటలు చేసుకుని నిప్పులు ఆర్పివేయని కారణంగా అటవీ ప్రాంతంలోకి మంటలు వ్యాపించినట్లు తితిదే అధికారులు అనుమానిస్తున్నారు.
శేషాచలం కొండల్లో గురువారం మళ్లీ అగ్నిప్రమాదం సంభవించింది. సుమారు 20 ఎకరాల విస్తీర్ణంలో వృక్షాలు దగ్ధమయ్యాయి. సిబ్బంది అప్రమత్తతతో మంటలు మరింత విస్తృతం కాకుండా ఆర్పివేయగలిగారు. పాపవినాశన మార్గం వేణుగోపాలస్వామి ఆలయం సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న కొందరు వంటలు చేసుకుని నిప్పులు ఆర్పివేయని కారణంగా అటవీ ప్రాంతంలోకి మంటలు వ్యాపించినట్లు తితిదే అధికారులు అనుమానిస్తున్నారు.
No comments:
Post a Comment