శేషాచలం కొండల్లో మళ్లీ అగ్నిప్రమాదం - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Friday, March 28, 2014

శేషాచలం కొండల్లో మళ్లీ అగ్నిప్రమాదం

again-fire-in-sheshachalam

శేషాచలం కొండల్లో గురువారం మళ్లీ అగ్నిప్రమాదం సంభవించింది. సుమారు 20 ఎకరాల విస్తీర్ణంలో వృక్షాలు దగ్ధమయ్యాయి. సిబ్బంది అప్రమత్తతతో మంటలు మరింత విస్తృతం కాకుండా ఆర్పివేయగలిగారు. పాపవినాశన మార్గం వేణుగోపాలస్వామి ఆలయం సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న కొందరు వంటలు చేసుకుని నిప్పులు ఆర్పివేయని కారణంగా అటవీ ప్రాంతంలోకి మంటలు వ్యాపించినట్లు తితిదే అధికారులు అనుమానిస్తున్నారు.  

No comments:

Post a Comment

Post Bottom Ad