మధ్యప్రదేశ్ సీఎం కమలనాథ్ కు అత్యంత సన్నిహితుడు, ఆయన ఓఎస్డీ ప్రవీణ్ కక్కర్ ఇంటిపై అధికారులు దాడులు చేపట్టారు. సుమారు 13 మంది ఐటీ అధికారులు ఆయన ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు ప్రవీణ్ ఇంటితో పాటు ఆయన సన్నిహితుల ఇళ్లల్లో కూడా ఐటీ సోదాలు నిర్వహిస్తుంది. కాగా, ఎన్నికల వేళ కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో వరుస ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి.
మధ్యప్రదేశ్ సీఎం కమలనాథ్ కు అత్యంత సన్నిహితుడు, ఆయన ఓఎస్డీ ప్రవీణ్ కక్కర్ ఇంటిపై అధికారులు దాడులు చేపట్టారు. సుమారు 13 మంది ఐటీ అధికారులు ఆయన ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు ప్రవీణ్ ఇంటితో పాటు ఆయన సన్నిహితుల ఇళ్లల్లో కూడా ఐటీ సోదాలు నిర్వహిస్తుంది. కాగా, ఎన్నికల వేళ కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో వరుస ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి.
No comments:
Post a Comment