పైలట్లు లేక ప్రయాణికుల కష్టాలు! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Monday, February 11, 2019

పైలట్లు లేక ప్రయాణికుల కష్టాలు!


దేశంలోని అతి పెద్ద విమానయాన సంస్థ  పైలట్లు లేక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఏకంగా విమానాలనే రద్దు చేయాల్సిన పరిస్థితి వస్తోంది. ఇదిలాఉంటే శనివారం ఉదయం 4 గంటలకు హైదరాబాద్‌ నుంచి పుణేకు బయలుదేరాల్సిన విమానం పైలెట్‌ విధులకు హాజరు కాకపోవడంతో అయిదు గంటలకుపైగా ఆలస్యంగా బయలుదేరింది. అదికూడా వేరే విమానం కోసం వచ్చిన పైలట్ను ఈ విమానంలో పంపారు. దీంతో హైదారాబాద్‌ ఎయిర్పోర్టులో 180 మందికి పైగా ప్రయాణికులు ఇండిగో విమానంలో కునుకు తీయాల్సి వచ్చింది.

No comments:

Post a Comment

Post Bottom Ad