ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుమారుడు, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ తిరుపతిలోని రేణిగుంట సమీపంలో ఎన్టీఆర్ గృహాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన సభలో జగన్ ఫొటోలు దర్శనమిచ్చాయి. కుర్చీల వెనుక భాగంలో ‘రావాలి జగన్.. కావాలి జగన్’ అని రాసి ఉంది. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే తర్వాత సభనుంచి కుర్చీలను తొలగించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుమారుడు, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ తిరుపతిలోని రేణిగుంట సమీపంలో ఎన్టీఆర్ గృహాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన సభలో జగన్ ఫొటోలు దర్శనమిచ్చాయి. కుర్చీల వెనుక భాగంలో ‘రావాలి జగన్.. కావాలి జగన్’ అని రాసి ఉంది. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే తర్వాత సభనుంచి కుర్చీలను తొలగించారు.
No comments:
Post a Comment