ఒంటె పాలు విక్రయిస్తున్న అమూల్! రూ.50లకే ఆఫ్ లీటర్! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Wednesday, January 23, 2019

ఒంటె పాలు విక్రయిస్తున్న అమూల్! రూ.50లకే ఆఫ్ లీటర్!


పాలు, పాల ఉత్పత్తుల్లో అగ్ర స్థానంలో ఉన్నటువంటి అమూల్‌ ఒంటె పాలను కూడా విక్రయిస్తోంది. ఇటీవలే ప్రవేశపెట్టిన ఒంటె పాల చాక్లెట్లకు మంచి స్పందన వస్తోండటంతో నేరుగా ఒంటెపాలను అమ్ముతోంది. అయితే ముందుగా గుజరాత్‌లోని గాంధీనగర్, అహ్మదాబాద్, కచ్‌ మార్కెట్లలో ఈ పాలను విక్రయిస్తారు. ఫ్రిజ్‌ లో ఉంచితే ఈ పాలు మూడు రోజుల దాకా పాడవకుండా ఉంటాయి. ఒంటె పాలు సులభంగా జీర్ణం కావడంతో పాటు డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్న వారికి ఈ పాలు ప్రయోజనాలు చేకూరుస్తాయని అమూల్ తెలిపింది. అయితే అరలీటరు పెట్‌ బాటిల్‌ ధర రూ. 50.

No comments:

Post a Comment

Post Bottom Ad