తెలంగాణలో కేసీఆర్ కే పట్టం కట్టిన ప్రజలు! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Saturday, December 08, 2018

తెలంగాణలో కేసీఆర్ కే పట్టం కట్టిన ప్రజలు!


తెలంగాణలో ఎన్నికల ప్రక్రియ ముగిసింది. ఇక ఫలితంపైనే అన్ని పార్టీలు ఆశలు పెట్టుకున్నాయి. ఎవరికివారే గెలుపు ధీమా ప్రదర్శిస్తున్నారు. ఇదిలాఉంటే ఎన్నికలపై ప్రముఖ జాతీయ చానెళ్లు నిర్వహించిన ఎగ్జిట్‌ పోల్స్‌ అన్నీ తెలంగాణ రాష్ట్ర సమితికే ప్రజలు పట్టం కడుతున్నారని అంచనా వేశాయి. కేసీఆర్‌ హయాంలో చేపట్టిన సంక్షేమ పథకాలే టీఆర్ఎస్ విజయానికి కారణమవుతున్నాయని తేల్చిచెప్పాయి. టీఆర్ఎస్కు టైమ్స్‌నౌ సర్వేలో 66 స్థానాలు, ఎన్డీటీవీ సర్వేలో 69, ఇండియాటుడే సర్వేలో 79-91, సీఎన్ఎక్స్ సర్వేలో 76 స్థానాలు వస్తాయని పేర్కొన్నాయి. 

No comments:

Post a Comment

Post Bottom Ad