తెలంగాణలో ప్రారంభమైన ఓట్ల లెక్కింపు! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Tuesday, December 11, 2018

తెలంగాణలో ప్రారంభమైన ఓట్ల లెక్కింపు!


తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నేడే తేలనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 43 కేంద్రాల్లో కౌంటింగ్‌ నిర్వహిస్తున్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో అత్యధికంగా 42 రౌండ్లలో లెక్కింపు జరగనుండగా, అత్యల్పంగా భద్రాచలం, అశ్వరావుపేట నియోజకవర్గాల్లో 12 రౌండ్లలో జరగనుంది. ఉదయం ఎనిమిది గంటలకు కౌంటింగ్‌ ప్రక్రియ ప్రారంభమైంది. మొదటగా పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లను లెక్కిస్తున్నారు. ఓట్ల లెక్కింపుతో అన్ని పార్టీల నేతల్లో ఉత్కంఠ నెలకొంది. అందరూ విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. 

No comments:

Post a Comment

Post Bottom Ad