అమ్మకాల్లో మొదటి స్థానంలో ఎంఐ బ్యాండ్3! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Thursday, December 06, 2018

అమ్మకాల్లో మొదటి స్థానంలో ఎంఐ బ్యాండ్3!


దేశంలో ధరించే ఉపకరణాల్లో జియోమీకి చెందిన ఎంఐ బ్యాండ్ త్రీ మొదటి స్థానంలో నిలిచింది. దేశంలో అత్యధికంగా అమ్ముడుపోయిన వియరబుల్ డివైజ్లలో 41శాతం ఇవే ఉండటం గమనార్హం. తర్వాతి స్థానంలో జీవోక్యూటు, టైటాన్, శాంసంగ్, ఫాజిల్ ఉన్నాయి. ఇంటర్నేషన్ డేటా కార్పొరేషన్(ఐడీసీ) నివేదికలో ఈ విషయం వెల్లడైంది.

No comments:

Post a Comment

Post Bottom Ad