తెలంగాణలో మరో రోజులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. పార్టీలన్నీ ఇప్పటికే ప్రచారాలు ముగించాయి. 119 నియోజకవర్గాల్లో 1,821 మంది అభ్యర్థులు బరిలో దిగారు. తెలంగాణలో 5,75,541 మంది ఓటర్లతో శేరిలింగంపల్లి పెద్ద నియోజకవర్గంగా గుర్తింపు పొందగా 1,37,319 మంది ఓటర్లతో భద్రాచలం చిన్న నియోజకవర్గంగా నిలిచింది. తెలంగాణలో మొత్తం 2,80,64,684 మంది ఓటర్లు ఉండగా వారిలో పురుషులు 1,41,56,182 కాగా, మహిళా ఓటర్లు 1,39,05,811 మంది.
తెలంగాణలో మరో రోజులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. పార్టీలన్నీ ఇప్పటికే ప్రచారాలు ముగించాయి. 119 నియోజకవర్గాల్లో 1,821 మంది అభ్యర్థులు బరిలో దిగారు. తెలంగాణలో 5,75,541 మంది ఓటర్లతో శేరిలింగంపల్లి పెద్ద నియోజకవర్గంగా గుర్తింపు పొందగా 1,37,319 మంది ఓటర్లతో భద్రాచలం చిన్న నియోజకవర్గంగా నిలిచింది. తెలంగాణలో మొత్తం 2,80,64,684 మంది ఓటర్లు ఉండగా వారిలో పురుషులు 1,41,56,182 కాగా, మహిళా ఓటర్లు 1,39,05,811 మంది.
No comments:
Post a Comment