తెలంగాణ రాష్ట్రంలో ఓట్ల లెక్కింపులో మొదటి రౌండ్ ఫలితాలు వెలువడుతున్నాయి. ఫలితాల్లో టీఆర్ఎస్ ఆధిక్యాన్ని కనబర్చుతోంది. సిద్ధిపేటలో ఆరు వేల ఓట్ల మెజారిటీలో హరీష్ రావు కొనసాగుతున్నారు. మొత్తం మీద టీఆర్ఎస్ 15స్థానాల్లో లీడింగ్లో ఉండగా, మహాకూటమి 8స్థానాల్లో లీడింగ్లో కొనసాగుతున్నాయి.
No comments:
Post a Comment