తెలంగాణలో ముగిసిన ప్రచారం! అమల్లోకి ఆంక్షలు! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Thursday, December 06, 2018

తెలంగాణలో ముగిసిన ప్రచారం! అమల్లోకి ఆంక్షలు!


తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో దాదాపు రెండు నెలలు సాగిన ప్రచారం ముగిసింది. ఇప్పటినుంచి రెండు రోజులు ఎన్నికలు పూర్తయ్యేవరకు ఎలక్షన్ కమిషన్‌ ఆంక్షలు అమల్లోకి ఉంటాయి. ఈ నిబంధనలు అతిక్రమిస్తే రెండేళ్ల జైలు లేదా భారీ జరిమానా లేదా రెండు విధించే అవకాశం ఉంటుంది. బహిరంగ సభలు, ఎన్నికల ఊరేగింపులు, సినిమాలు, టీవీల ద్వారా ప్రచారం నిర్వహించడం.. మొబైల్స్‌ ద్వారా ఎన్నికల సందేశాలను పంపించడం, ఒపీనియన్‌ సర్వేలు వెల్లడించడం నిషిద్దం. 

No comments:

Post a Comment

Post Bottom Ad