చిక్కడపల్లిలోని భాటియా మెడికల్ ఇన్స్టిట్యూట్లో శంకర్రావు అనే విద్యార్థి ఎయిమ్స్ ఎంట్రన్స్ కోసం శిక్షణ తీసుకున్నాడు. అయితే పరీక్షలో ఫెయిల్ అయ్యాడు. ఇప్పుడు ఆ విద్యార్థి ఆ కోచింగ్ సెంటర్పై హైదరాబాద్ కన్సూమర్ ఫోరమ్లో దావా వేశారు. పరీక్షకు తగిన విధంగా తనను సన్నద్ధం చేయలేదని ఫిర్యాదు చేశాడు. ముందు చెప్పిన విధంగా ఫ్యాకల్టీతో భోదన ఇప్పించలేదన్నాడు. దీంతో విచారణ చేపట్టిన కన్స్యూమర్ ఫోరమ్ సదరు కోచింగ్ సెంటర్ విద్యార్థి చెల్లించిన ఫీజు రూ. 45000లతో సహా రూ.32000లు చెల్లించాలని ఆదేశించింది.
చిక్కడపల్లిలోని భాటియా మెడికల్ ఇన్స్టిట్యూట్లో శంకర్రావు అనే విద్యార్థి ఎయిమ్స్ ఎంట్రన్స్ కోసం శిక్షణ తీసుకున్నాడు. అయితే పరీక్షలో ఫెయిల్ అయ్యాడు. ఇప్పుడు ఆ విద్యార్థి ఆ కోచింగ్ సెంటర్పై హైదరాబాద్ కన్సూమర్ ఫోరమ్లో దావా వేశారు. పరీక్షకు తగిన విధంగా తనను సన్నద్ధం చేయలేదని ఫిర్యాదు చేశాడు. ముందు చెప్పిన విధంగా ఫ్యాకల్టీతో భోదన ఇప్పించలేదన్నాడు. దీంతో విచారణ చేపట్టిన కన్స్యూమర్ ఫోరమ్ సదరు కోచింగ్ సెంటర్ విద్యార్థి చెల్లించిన ఫీజు రూ. 45000లతో సహా రూ.32000లు చెల్లించాలని ఆదేశించింది.
No comments:
Post a Comment