భారత దేశానికి చెందిన పెద్ద నోట్లను నేపాల్ ప్రభుత్వం నిషేధించింది. రూ. 2000, రూ. 500, రూ. 200ల నోట్లను ప్రజలకు విజ్ఞప్తి చేసింది. అంటే భారత్కు చెందిన 100 రూపాయలు, 50 రూపాయలు, 20 రూపాయలు, 10 రూపాలయల నోట్లు మాత్రమే నేపాల్లో చలామణిలో ఉంటాయి. 2016లో భారత్ రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసి రూ.200, రూ.500, రూ. 2000 నోట్లను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.
భారత దేశానికి చెందిన పెద్ద నోట్లను నేపాల్ ప్రభుత్వం నిషేధించింది. రూ. 2000, రూ. 500, రూ. 200ల నోట్లను ప్రజలకు విజ్ఞప్తి చేసింది. అంటే భారత్కు చెందిన 100 రూపాయలు, 50 రూపాయలు, 20 రూపాయలు, 10 రూపాలయల నోట్లు మాత్రమే నేపాల్లో చలామణిలో ఉంటాయి. 2016లో భారత్ రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసి రూ.200, రూ.500, రూ. 2000 నోట్లను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.
No comments:
Post a Comment