కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆదివారం బారాముల్లాలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జమ్ము-కశ్మీర్ భారత్కు చెందినట్టుగానే, పీఓకే పాకిస్థాన్కు దక్కుతుందని సంచలన వ్యాఖ్యాలు చేశారు. కశ్మీర్ స్వయం ప్రతిపత్తి కోసం తమ పార్టీ పోరాటం చేస్తుందన్నారు. స్వయం ప్రతిపత్తి ఉండాలో ప్రజలే నిర్ణయిస్తారని, దీనిపై కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోలేదని వాఖ్యానించారు.
Post Top Ad
Monday, December 03, 2018
పీఓకే పాకిస్తాన్దే: ఫరూక్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్య
Subscribe to:
Post Comments (Atom)
Post Bottom Ad
Author Prolifile
...
No comments:
Post a Comment