నేడు తెలంగాణలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్విట్టర్ వేదికగా స్పందించారు. తెలంగాణలో ఓటు ఉన్న ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు సద్వినియోగం చేసుకోవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. సమాజంలో ఓటు కీలకమైందని వేసే ప్రతి ఓటు మార్పుకు నాంది పలుకుతుందన్నారు. ఇక తెలంగాణలో ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. పలు సినీ, రాజకీయ ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి.
Post Top Ad
Friday, December 07, 2018
తెలంగాణ ఎన్నికలపై చంద్రబాబు ట్వీట్
Subscribe to:
Post Comments (Atom)
Post Bottom Ad
Author Prolifile
...
No comments:
Post a Comment