బాహుబలి ప్రయోగం విజయవంతం! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Thursday, November 15, 2018

బాహుబలి ప్రయోగం విజయవంతం!


భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) నెల్లూరు జిల్లా సతీశ్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌(షార్‌) నుంచి బుధవారం సాయంత్రం 5.08 గంటలకు ప్రయోగించిన అత్యంత బరువైన బాహుబలి రాకెట్ జీఎస్‌ఎల్వీ మార్క్‌3–డీ2 లాంచింగ్ విజయవంతమైంది. రాకెట్లో పంపిన జీశాట్‌29 అనే కమ్యూనికేషన్‌ ఉపగ్రహం  ఈశాన్య రాష్ట్రాలతో పాటు జమ్మూ కశ్మీర్‌లోని మారుమూల గ్రామీణ ప్రాంతాలను ఇంటర్నెట్‌తో అనుసంధానం చేస్తుంది. అక్కడి నీటి వనరులు, సదుపాయాలు, ఇతర ఏర్పాట్లను గుర్తించి సమాచారాన్ని అందించడమే కాకుండా భారత సైనిక అవసరాలకూ దోహదపడుతుంది.

No comments:

Post a Comment

Post Bottom Ad