సాహో ముహూర్తం ఖరారైంది! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Monday, November 19, 2018

సాహో ముహూర్తం ఖరారైంది!


బ్లాక్ బస్టర్ భారీ మూవీ బాహుబలి తర్వాత ప్రభాస్ హీరోగా నటిస్తున్న సినిమా సాహో. రన్‌ రాజా రన్‌ ఫేం సుజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ఇటీవలే సినిమా పోస్టర్లు, మేకింగ్‌ వీడియో విడుదల చేశారు. మంచి స్పందన రావడంతో సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. అయితే ఈ సినిమాను 2019 ఆగస్టు 15న రిలీజ్ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లోనూ ఒకేసారి రిలీజ్ చేయాలని చూస్తున్నారు. 

No comments:

Post a Comment

Post Bottom Ad