ఆర్థికంగా వెనుకబడిన అగ్రకులాల వారికి విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు అమలు చేయాలని ఈబీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు వి. రవీందర్ రెడ్డి డిమాండ్ చేశారు. అగ్రకులాల పేరుతో ఆర్థికంగా వెనుకబడిన వారి ప్రయోజనాలను విస్మరిస్తున్న రాజకీయ పార్టీలకు వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. రాష్ట్ర జనాభాలో 80శాతం మంది పేదరికం అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈబీసీ వర్గాల సంక్షేమం కోసం బడ్జెట్లో రూ. 5వేల కోట్లు ప్రత్యేకంగా కేటాయించాలని అన్ని పార్టీలను డిమాండ్ చేశారు.
ఆర్థికంగా వెనుకబడిన అగ్రకులాల వారికి విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు అమలు చేయాలని ఈబీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు వి. రవీందర్ రెడ్డి డిమాండ్ చేశారు. అగ్రకులాల పేరుతో ఆర్థికంగా వెనుకబడిన వారి ప్రయోజనాలను విస్మరిస్తున్న రాజకీయ పార్టీలకు వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. రాష్ట్ర జనాభాలో 80శాతం మంది పేదరికం అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈబీసీ వర్గాల సంక్షేమం కోసం బడ్జెట్లో రూ. 5వేల కోట్లు ప్రత్యేకంగా కేటాయించాలని అన్ని పార్టీలను డిమాండ్ చేశారు.
No comments:
Post a Comment