జగన్ పాదయాత్ర మరో వారం వాయిదా! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Saturday, November 03, 2018

జగన్ పాదయాత్ర మరో వారం వాయిదా!


ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాసంకల్ప పాదయాత్ర మరో వారం తరువాత ప్రారంభం కానుంది. విశాఖపట్నం ఎయర్పోర్టులో గత నెల అక్టోబర్‌ 25న జగన్‌పై కత్తితో హత్యాయత్నం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో జగన్ భుజానికి గాయం అయింది. గాయం ఇంకా పూర్తిగా మానకపోవడంతో వైద్యుల సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. నిందితుడు శ్రీనివాస్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇదిలా ఉంటే ఘటనలో కుట్రకోణం వెలికితీయాలని, కేంద్ర ప్రభుత్వ సంస్థలతో దర్యాప్తు చేయించాలని జగన్ పార్టీ నేతలు గవర్నర్ను కోరారు.

No comments:

Post a Comment

Post Bottom Ad