భారీ వర్షాలు, ఈదురుగాలులతో విరుచుకుపడిన గజ తుపాను ధాటికి తమిళనాడులో 26 మంది మృతి చెందారు. వేలాది చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. పుదుచ్చేరిలోనూ 2 జిల్లాలు అతలాకుతలమైంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, జాతీయ విపత్తు స్పందన దళం (ఎన్డీఆర్ఎఫ్) బృందాలు ముమ్మరంగా సహాయక చర్యలు చేపడుతున్నారు. తమిళనాడును ఆదుకుంటామనీ, అవసరమైన సాయం చేస్తామని మోదీ హామీనిచ్చారు.
భారీ వర్షాలు, ఈదురుగాలులతో విరుచుకుపడిన గజ తుపాను ధాటికి తమిళనాడులో 26 మంది మృతి చెందారు. వేలాది చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. పుదుచ్చేరిలోనూ 2 జిల్లాలు అతలాకుతలమైంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, జాతీయ విపత్తు స్పందన దళం (ఎన్డీఆర్ఎఫ్) బృందాలు ముమ్మరంగా సహాయక చర్యలు చేపడుతున్నారు. తమిళనాడును ఆదుకుంటామనీ, అవసరమైన సాయం చేస్తామని మోదీ హామీనిచ్చారు.
No comments:
Post a Comment