తెలంగాణలో ఎన్నికల తేదీ దగ్గరపడుతుండటంతో అభ్యర్థుల ప్రకటన ప్రక్రియను కాంగ్రెస్ వేగవంతం చేసింది. ఈ మేరకు శుక్రవారం ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించనుంది. ఎమ్మెల్యే అభ్యర్థుల పేర్లను వడకట్టిన స్క్రీనింగ్ కమిటీ జాబితాను ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్గాంధీకి అందజేసింది. రాహుల్గాంధీ ఆమోదముద్ర పడినవెంటనే అభ్యర్థులను పేర్లను ప్రకటించనున్నారు.
తెలంగాణలో ఎన్నికల తేదీ దగ్గరపడుతుండటంతో అభ్యర్థుల ప్రకటన ప్రక్రియను కాంగ్రెస్ వేగవంతం చేసింది. ఈ మేరకు శుక్రవారం ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించనుంది. ఎమ్మెల్యే అభ్యర్థుల పేర్లను వడకట్టిన స్క్రీనింగ్ కమిటీ జాబితాను ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్గాంధీకి అందజేసింది. రాహుల్గాంధీ ఆమోదముద్ర పడినవెంటనే అభ్యర్థులను పేర్లను ప్రకటించనున్నారు.
No comments:
Post a Comment