తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో కూటమి పొత్తులు, స్థానాలను ఎటూ తేల్చుకోలేని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను విడతల వారీగా జాబితాలుగా విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రెండు జాబితాల్లో 75మంది అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ మిగిలిన 19 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించేందుకు మల్లగుల్లాలు పడుతోంది. ఏదేమైనా టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జి ఆర్సీ కుంతియా తదితరులు రాహుల్ గాంధీని కలిసి మూడో జాబితాను సమీక్షించారు. ఆశావహులను బుజ్జగించి రేపే మూడో జాబితా విడుదల చేయాలని భావిస్తున్నారు.
తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో కూటమి పొత్తులు, స్థానాలను ఎటూ తేల్చుకోలేని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను విడతల వారీగా జాబితాలుగా విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రెండు జాబితాల్లో 75మంది అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ మిగిలిన 19 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించేందుకు మల్లగుల్లాలు పడుతోంది. ఏదేమైనా టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జి ఆర్సీ కుంతియా తదితరులు రాహుల్ గాంధీని కలిసి మూడో జాబితాను సమీక్షించారు. ఆశావహులను బుజ్జగించి రేపే మూడో జాబితా విడుదల చేయాలని భావిస్తున్నారు.
No comments:
Post a Comment