నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ ఢిల్లీ పెత్తనానికి వ్యతిరేకంగా ఎన్టీఆర్ తెలుగు వారి ఆత్మగౌరవ నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే. కానీ నేడు తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అదే కాంగ్రెస్తో చేతులు కలపడం రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. వైఎస్ మరణానంతరం జగన్ను వేధించడానికి కాంగ్రెస్తో తెరవెనుక దోస్తీ కొనసాగిస్తున్న చంద్రబాబు నేడు ప్రత్యక్షంగా బహిరంగంగా చేతులు కలపడం విశేషం. ఇదిలాఉంటే నాలుగేళ్లు కేంద్రంలో అధికారం అనుభవించి ఎన్నికల వేళ ప్రత్యర్థితో చేతులు కలపడం కొసమెరుపు.
నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ ఢిల్లీ పెత్తనానికి వ్యతిరేకంగా ఎన్టీఆర్ తెలుగు వారి ఆత్మగౌరవ నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే. కానీ నేడు తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అదే కాంగ్రెస్తో చేతులు కలపడం రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. వైఎస్ మరణానంతరం జగన్ను వేధించడానికి కాంగ్రెస్తో తెరవెనుక దోస్తీ కొనసాగిస్తున్న చంద్రబాబు నేడు ప్రత్యక్షంగా బహిరంగంగా చేతులు కలపడం విశేషం. ఇదిలాఉంటే నాలుగేళ్లు కేంద్రంలో అధికారం అనుభవించి ఎన్నికల వేళ ప్రత్యర్థితో చేతులు కలపడం కొసమెరుపు.
No comments:
Post a Comment