విడుదలైన దొంగకు ఉపాధికల్పించిన పోలీసులు - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Saturday, November 10, 2018

విడుదలైన దొంగకు ఉపాధికల్పించిన పోలీసులు


చెంచు లక్ష్మీ.. ముప్పైనాలుగేళ్ల ఈ మహిళ గత మూడేళ్లుగా పదిహేనుకు పైగా దొంగతనాల కేసుల్లో జైలు శిక్ష అనుభవించి శుక్రవారం చంచల్‌గూడ మహిళా జైలు నుంచి విడుదలైంది. గతంలో షీ టీంలో చేరాలనుందని పేర్కొన్న విషయం తెలిసిందే. శిక్ష పూర్తిచేసుకున్న చెంచులక్ష్మీకి సహకారాన్ని అందించారు. చంచల్‌గూడలోని మహిళ పెట్రోల్‌ బంకుల్లో ఉద్యోగమిచ్చారు. అంతేకాకుండా కొంత డబ్బు కూడా వసతి సౌకర్యాలు ఏర్పటు చేసి మంచి మనసును చాటుకున్నారు మన పోలీసులు!

No comments:

Post a Comment

Post Bottom Ad