ప్రియుడి మర్మాంగాన్ని ఓ మహిళ కత్తితో కత్తిరించింది. ఒడిశాలోని కియోంజర్ జిల్లా బదువాగాన్కు చెందిన రాజేంద్ర నాయక్(25), ఓ మహిళ(24)ల మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతోంది. గత బుధవారం రాత్రి నాయక్ ఆ మహిళను కలిసేందుకు ఆమె ఇంటికి వెళ్లాడు. అక్కడ ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం అక్కడే పడుకున్న నాయక్పై అర్ధరాత్రి మహిళ దాడి చేసి పదునైన కత్తితో మర్మాంగాన్ని కత్తిరించింది. అతని అరుపులు విని అక్కడుకు చేరుకున్న చూట్టుపక్కల వారు నాయక్ను ఆస్పత్రికి తరలించారు. బాధితుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మహిళను అరెస్ట్ చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.
ప్రియుడి మర్మాంగాన్ని ఓ మహిళ కత్తితో కత్తిరించింది. ఒడిశాలోని కియోంజర్ జిల్లా బదువాగాన్కు చెందిన రాజేంద్ర నాయక్(25), ఓ మహిళ(24)ల మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతోంది. గత బుధవారం రాత్రి నాయక్ ఆ మహిళను కలిసేందుకు ఆమె ఇంటికి వెళ్లాడు. అక్కడ ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం అక్కడే పడుకున్న నాయక్పై అర్ధరాత్రి మహిళ దాడి చేసి పదునైన కత్తితో మర్మాంగాన్ని కత్తిరించింది. అతని అరుపులు విని అక్కడుకు చేరుకున్న చూట్టుపక్కల వారు నాయక్ను ఆస్పత్రికి తరలించారు. బాధితుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మహిళను అరెస్ట్ చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.
No comments:
Post a Comment