ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, సుజనా చౌదరి, సీఎం రమేష్లపై వైఎస్సార్ సీపీ నేత విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బాబు పాస్వర్డ్లను ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్, రెవెన్యూ ఇంటెలిజెన్స్, ఈడీ, ఐటీలు సులువుగా చేధించాయని చెప్పారు. పాస్వర్డులను మార్చి మిగిలిన దొంగ అకౌంట్లను ఓపెన్ కాకుండా చూసుకోగలరంటూ చురకలంటించారు. సొంత రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేని చంద్రబాబు.. తెలంగాణను అభివృద్ధి చేశానంటూ బడాయిలకు పోతున్నాడని వ్యాంగ్యాస్త్రాలు విడిచారు. జయభేరీ మురళీమోహన్ చౌదరి, మంత్రి నారాయణలు పట్టుబడితే చాలా వరకు బినామీ ఖాతాలు బయటపడినట్టేనని పేర్కొన్నారు.
Post Top Ad
Friday, November 30, 2018
వాళ్ల అరెస్టులు త్వరలోనే.. విజయ్సాయిరెడ్డి
Subscribe to:
Post Comments (Atom)
Post Bottom Ad
Author Prolifile
...
No comments:
Post a Comment