తెలంగాణా బిల్లుకు మొదటి ఓటు ఎవరిదో తెలుసా? - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Friday, November 16, 2018

తెలంగాణా బిల్లుకు మొదటి ఓటు ఎవరిదో తెలుసా?


తెలంగాణ రాష్ట్ర విభజన బిల్లుకు మొదట ఓటేసింది తానేనని మాజీ ఎంపీ, టీడీపీ నాయకుడు నామా నాగేశ్వరరావు తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మహా కూటమి పది సీట్లు గెలుస్తుందని జోస్యం చెప్పారు. తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను విమర్శిస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును ఆకాశానికెత్తారు. కూటమిలో అసమ్మతులు టీ కప్పులో తుపాను లాంటివని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీని పెద్దన్నతో పోల్చడం విశేషం. అంతేకాకుండా కాంగ్రెస్ ఆధ్వర్యంలో అసమ్మతులు సర్దుకుంటాయన్నారు. 

No comments:

Post a Comment

Post Bottom Ad