ఆన్లైన్లో ఆహార పదార్థాలు డెలివరీ సంస్థ స్విగ్గీ డెలివరీ బాయ్స్ ఆందోళకు దిగారు. ఎస్ఆర్నగర్లోని స్విగ్గి రెస్టారెంట్ ఎదుట సోమవారం సుమారు 250 మంది డెలివరీ బాయ్స్ నిరసన చేపట్టారు. గత రెండు రోజులగా తమకు చెల్లించే కమీషన్లను భారీగా తగ్గించారని ఆరోపించారు. కమీషన్ను ఎప్పటిలాగే ఇవ్వాలని, ఇన్సెంటివ్స్ డబ్బులు యథావిధిగా చెల్లించాలని డిమాండ్ చేశారు. సంస్థ మేనేజర్తో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని, అప్పటి వరకు డెలివరీలు చేయాలని రెస్టారెంట్ ఇన్చార్జ్ కోరారు. అయితే, తమ డిమాండ్లను పరిష్కరించే దాకా డెలివరీలు చేసేదిలేదని బాయ్స్ స్పష్టం చేశారు. దీంతో మధ్యాహ్నం నుంచి అమీర్పేట జోన్ పరిధిలోని అన్ని ఫుడ్ ఆర్డర్లు నిలిచిపోయాయి.
ఆన్లైన్లో ఆహార పదార్థాలు డెలివరీ సంస్థ స్విగ్గీ డెలివరీ బాయ్స్ ఆందోళకు దిగారు. ఎస్ఆర్నగర్లోని స్విగ్గి రెస్టారెంట్ ఎదుట సోమవారం సుమారు 250 మంది డెలివరీ బాయ్స్ నిరసన చేపట్టారు. గత రెండు రోజులగా తమకు చెల్లించే కమీషన్లను భారీగా తగ్గించారని ఆరోపించారు. కమీషన్ను ఎప్పటిలాగే ఇవ్వాలని, ఇన్సెంటివ్స్ డబ్బులు యథావిధిగా చెల్లించాలని డిమాండ్ చేశారు. సంస్థ మేనేజర్తో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని, అప్పటి వరకు డెలివరీలు చేయాలని రెస్టారెంట్ ఇన్చార్జ్ కోరారు. అయితే, తమ డిమాండ్లను పరిష్కరించే దాకా డెలివరీలు చేసేదిలేదని బాయ్స్ స్పష్టం చేశారు. దీంతో మధ్యాహ్నం నుంచి అమీర్పేట జోన్ పరిధిలోని అన్ని ఫుడ్ ఆర్డర్లు నిలిచిపోయాయి.
No comments:
Post a Comment