రోహిత్‌కు బోర్డు విశ్రాంతి - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Wednesday, November 14, 2018

రోహిత్‌కు బోర్డు విశ్రాంతి

Rohit-Sharma-Not-Playing-Practice-Match-With-New Zealand

వరుస మ్యాచ్‌లు ఆడుతున్న రోహిత్‌శర్మకు బోర్డు నాలుగురోజల విరామం ప్రకటించింది. న్యూజిలాండ్‌ ‘ఎ’తో జరగున్న నాలుగు రోజుల అనధికారిక టెస్టుకు రోహిత్‌ను పక్కన పెడుతూ నిర్ణయం తీసుకుంది. ఆస్ట్రేలియాతో సిరీస్‌కు ముందు జరిగే ఈమ్యాచ్‌కు ఆరుగురు టెస్టు ప్లేయర్లను బీసీసీఐ ఎంపిక చేసింది. ఇటీవల వరుసగా  క్రికెట్‌ ఆడుతున్న రోహిత్‌కు తగినంత విశ్రాంతి అవసరమని బోర్డు వైద్య బృందం నివేదిక ఇవ్వడంతో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 16న రోహిత్‌ జట్టుతోపాటు ఆష్ట్రేలియా బయలుదేరుతాడు. 21న ఆస్ట్రేలియాతో జరిగే తొలి టీ20లో బరిలో దిగుతాడు.

No comments:

Post a Comment

Post Bottom Ad