మంచి పనులు చేయడంలో హీరో రాఘవ లారెన్స్ ఎప్పుడూ ముందుంటారు. అనాధలకు, పేద పిల్లలకు ఉచితంగా వైద్యం అందించే ఆయన తాజాగా మరో సారి తన మంచి మనసు చాటుకున్నారు. ఇటీవల తమిళనాడులో గజ తుపానునులో ఓ వృద్దురాలి ఇళ్లు కూలిపోయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దానిని గమనించిన రాఘవ లారెన్స్ తుపాను బాధితులకు అండగా.. ఓ యాభై మందికి ఇళ్లు నిర్మించి ఇస్తానని ప్రకటించారు. అందులో భాగంగా మొదటి ఇళ్లును ఆ వృద్దురాలికే కట్టిస్తానని మాటిచ్చారట.
Post Top Ad
Subscribe to:
Post Comments (Atom)
Post Bottom Ad
Author Prolifile
...
No comments:
Post a Comment