జ్యుడీషియల్‌ కస్టడీకి మాజీ మంత్రి - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Wednesday, November 21, 2018

జ్యుడీషియల్‌ కస్టడీకి మాజీ మంత్రి

Manju-Verma-In-Judicial-Custody
ముజఫర్‌పూర్‌ షెల్టర్‌హోం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బిహార్‌ మాజీ మంత్రి మంజువర్మ మంగళవారం స్థానిక కోర్టులో లొంగిపోయారు. వచ్చే నెల ఒకటో తేదీవరకూ ఆమెను న్యాయస్థానం జ్యుడీషియల్‌ కస్టడీకి ఆదేశించింది. ఆమెకు వైద్యపరీక్షలు చేయించాల్సిందిగా అదనపు చీఫ్‌ జ్యుడీషిల్‌ కోర్టు మేజిస్ట్రేట్‌ ప్రభాత్‌ త్రివేది పోలీసులను ఆదేశించారు. ఈ ఏడాది ఆగస్టులో సీబీఐ అధికారులు మంజు నివాసంలో సోదాలు జరపగా పెద్దసంఖ్యలో ఆయుధాలు లభించడంతో ఆమెపై కేసు కూడా నమోదవడం తెలిసిందే.

No comments:

Post a Comment

Post Bottom Ad