ముజఫర్పూర్ షెల్టర్హోం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బిహార్ మాజీ మంత్రి మంజువర్మ మంగళవారం స్థానిక కోర్టులో లొంగిపోయారు. వచ్చే నెల ఒకటో తేదీవరకూ ఆమెను న్యాయస్థానం జ్యుడీషియల్ కస్టడీకి ఆదేశించింది. ఆమెకు వైద్యపరీక్షలు చేయించాల్సిందిగా అదనపు చీఫ్ జ్యుడీషిల్ కోర్టు మేజిస్ట్రేట్ ప్రభాత్ త్రివేది పోలీసులను ఆదేశించారు. ఈ ఏడాది ఆగస్టులో సీబీఐ అధికారులు మంజు నివాసంలో సోదాలు జరపగా పెద్దసంఖ్యలో ఆయుధాలు లభించడంతో ఆమెపై కేసు కూడా నమోదవడం తెలిసిందే.
Post Top Ad
Wednesday, November 21, 2018
జ్యుడీషియల్ కస్టడీకి మాజీ మంత్రి
Subscribe to:
Post Comments (Atom)
Post Bottom Ad
Author Prolifile
...
No comments:
Post a Comment