ఢిల్లీ సచివాలయం సాక్షిగా ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్పై మంగళవారం దాడి జరిగింది. అనిల్కుమార్ అనే వ్యక్తి ఆయనపై మిర్చీ పొడి విసిరాడు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మూడో అంతస్తులోని తన చాంబర్నుంచి బయటికి వచ్చిన కేజ్రీవాల్.. మధ్యాహ్న భోజనానికి వెళుతుండగా నిందితుడు ఈ దాడికి పాల్పడ్డాడు. ఢిల్లీ పోలీసులతో బీజేపీ చేతులు కలిపి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్పై దాడికి కుట్ర పన్నిందని ఉపముఖ్యమంత్రి మనీస్ సిసోడియా ఆరోపించారు. అయితే ఇటువంటి చిల్లర ఎత్తుగడలు చెల్లబోవన్నారు.
Post Top Ad
Wednesday, November 21, 2018
Subscribe to:
Post Comments (Atom)
Post Bottom Ad
Author Prolifile
...
No comments:
Post a Comment