బిగ్బాస్ విన్నర్ కౌషల్ మంద అభిమానులను సాయం అడిగారు. అనంతపురం విజయోత్సవ సభలో పాల్గొన్న ఆయన ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడానికి కౌశల్ ఆర్మీ ఫౌండేషన్ ని మొదలుపెట్టినట్లు దాన్ని దేశంలోనే బెస్ట్ ఎన్జీవోగా తీర్చిదిద్దాలని అనుకుంటున్నట్లు వెల్లడించాడు. కౌశల్ ఆర్మీ అనేక మంది దగ్గర డబ్బులు కలెక్ట్ చేసి ప్రమాదంలో గాయపడిన వారిని కాపాడినట్లు విన్నానని, ఇకపై అలాంటి సేవాకార్యక్రమాలు ఫౌండేషన్ ద్వారా కాపాడతామన్నారు. ఇందుకోసం నెలకు వంద రూపాయలు ఇవ్వడం ద్వారా అనేక ప్రాణాలు కాపాడుకోవచ్చన్నారు.
Post Top Ad
Subscribe to:
Post Comments (Atom)
Post Bottom Ad
Author Prolifile
...
No comments:
Post a Comment