వెస్టిండీస్తో జరిగిన చివరి టీ20 మ్యాచ్లో టీమిండియా విజయం ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్కు దిగిన విండీస్ బ్రేవో(43 నాటౌట్), పూరన్ (53 నాటౌట్)లు చేలరేగడంతో విండీస్ 181 పరుగులు స్కోర్ చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ దిగిన భారత్కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. స్వల్ప వ్యవధిలో రోహిత్, కేఎల్ రాహుల్ వికెట్లను కోల్పోయింది. అనంతరం క్రీజులోకి వచ్చిన పంత్తో కలిసి ధావన్ విండీస్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. పంత్(58 పరుగులు 38 బంతులు), ధావన్(92 పరుగులు 62 బంతులు) చెలరేగడంతో చివరి బంతికి విజయం సాధించింది. ఇప్పటికే 2-0తో ఆధిక్యంతో ఉన్న రోహిత్ సేన ఈ మ్యాచ్ విజయంతో టీ20 సిరీస్ను క్లీన్స్వీప్ చేసింది.
వెస్టిండీస్తో జరిగిన చివరి టీ20 మ్యాచ్లో టీమిండియా విజయం ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్కు దిగిన విండీస్ బ్రేవో(43 నాటౌట్), పూరన్ (53 నాటౌట్)లు చేలరేగడంతో విండీస్ 181 పరుగులు స్కోర్ చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ దిగిన భారత్కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. స్వల్ప వ్యవధిలో రోహిత్, కేఎల్ రాహుల్ వికెట్లను కోల్పోయింది. అనంతరం క్రీజులోకి వచ్చిన పంత్తో కలిసి ధావన్ విండీస్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. పంత్(58 పరుగులు 38 బంతులు), ధావన్(92 పరుగులు 62 బంతులు) చెలరేగడంతో చివరి బంతికి విజయం సాధించింది. ఇప్పటికే 2-0తో ఆధిక్యంతో ఉన్న రోహిత్ సేన ఈ మ్యాచ్ విజయంతో టీ20 సిరీస్ను క్లీన్స్వీప్ చేసింది.
No comments:
Post a Comment