ధావన్‌ ధమాకా.. పంత్‌ పటాకా - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Monday, November 12, 2018

ధావన్‌ ధమాకా.. పంత్‌ పటాకా

India-Clean-Sweep-Westindies-In-T20 series

వెస్టిండీస్‌తో జరిగిన చివరి టీ20 మ్యాచ్‌లో టీమిండియా విజయం ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన విండీస్‌ బ్రేవో(43 నాటౌట్‌), పూరన్‌ (53 నాటౌట్‌)లు చేలరేగడంతో విండీస్‌ 181 పరుగులు స్కోర్‌ చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్‌ దిగిన భారత్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. స్వల్ప వ్యవధిలో రోహిత్‌, కేఎల్‌ రాహుల్‌ వికెట్లను కోల్పోయింది. అనంతరం క్రీజులోకి వచ్చిన పంత్‌తో కలిసి ధావన్‌ విండీస్‌ బౌలర్లపై విరుచుకుపడ్డారు.  పంత్‌(58 పరుగులు 38 బంతులు), ధావన్‌(92 పరుగులు 62 బంతులు) చెలరేగడంతో చివరి బంతికి విజయం సాధించింది.  ఇప్పటికే 2-0తో ఆధిక్యంతో ఉన్న రోహిత్‌ సేన ఈ మ్యాచ్‌ విజయంతో టీ20 సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసింది.

No comments:

Post a Comment

Post Bottom Ad