ఈ ఫోన్‌ రేటు చూస్తే దిమ్మ తిరగాల్సిందే.. - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Thursday, November 22, 2018

ఈ ఫోన్‌ రేటు చూస్తే దిమ్మ తిరగాల్సిందే..

Huawei-Launches-Mate-20 Pro-In-India
ప్రముఖ చైనా మొబైల్‌ దిగ్గజం హువావే మరో కొత్త ఫోన్‌ విడుదల చేసింది. శక్తివంతమైన ప్రాసెసర్‌తో ఇన్‌బిల్ట్‌ చేసిన కొత్త స్మార్ట్‌ఫోన్‌ను 'హువావే మేట్‌ 20ప్రో' పేరుతో భారత్‌లో తొలిసారి మేట్‌ సిరీస్‌ ఫోన్‌లను విడుదల చేయనుంది. ఇందులో వెనుక భాగంలో మూడు కెమెరాలు(40+20+8ఎంపీ) ఫ్రంట్‌లో 24 ఎంపీ కెమెరాను ఏర్పాటు చేసింది. కిరిన్‌ 980 ప్రాసెసర్‌ను నిక్షిప్తం చేసింది. సరికొత్త ఆండ్రాయిడ్‌ లేటెస్ట్‌ వెర్షన్‌ 9.0 పై నడుస్తుంది.  6జీబీ ర్యామ్‌+ 128జీబీ  వేరియంట్‌ను భారత వినియోగదారులకు సుమారుగా రూ 88,400లకు అందుబాటులోకి తేనుంది. 

No comments:

Post a Comment

Post Bottom Ad