ఫీల్డ్లో అద్భుత ఆటతీరుతో ఆకట్టుకునే భారత మహిళా క్రికెటర్ హర్మన్ ప్రీత్ కౌర్ మరోసారి అందరి మనసు దోచుకున్నారు. వెస్టిండీస్లో జరుగుతున్న టీ20 ప్రపంచకప్లో భాగంగా పాకిస్థాన్తో మ్యాచ్కు ముందు టీమిండియా మహిళా సభ్యులు జాతీయ గీతం ఆలాపిస్తున్నారు. ఆ సమయంలో కౌర్ ముందు నిలబడిన ఓ బాలిక అస్వస్థతకు గురైంది. ఆ విషయాన్ని గుర్తించిన కౌర్ జాతీయ గీతం పాడటం పూర్తికాగానే బాలికను ఎత్తుకెళ్లి అక్కడున్న నిర్వాహకులకు అప్పగించింది. ఈ విషయం కాస్తా అక్కడి కెమెరాల్లో రికార్డయింది. అదికాస్తా ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ అయ్యింది.
ఫీల్డ్లో అద్భుత ఆటతీరుతో ఆకట్టుకునే భారత మహిళా క్రికెటర్ హర్మన్ ప్రీత్ కౌర్ మరోసారి అందరి మనసు దోచుకున్నారు. వెస్టిండీస్లో జరుగుతున్న టీ20 ప్రపంచకప్లో భాగంగా పాకిస్థాన్తో మ్యాచ్కు ముందు టీమిండియా మహిళా సభ్యులు జాతీయ గీతం ఆలాపిస్తున్నారు. ఆ సమయంలో కౌర్ ముందు నిలబడిన ఓ బాలిక అస్వస్థతకు గురైంది. ఆ విషయాన్ని గుర్తించిన కౌర్ జాతీయ గీతం పాడటం పూర్తికాగానే బాలికను ఎత్తుకెళ్లి అక్కడున్న నిర్వాహకులకు అప్పగించింది. ఈ విషయం కాస్తా అక్కడి కెమెరాల్లో రికార్డయింది. అదికాస్తా ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ అయ్యింది.
No comments:
Post a Comment