భారత్-వెస్టిండీస్ తొలి టీ20 సందర్భంగా మాజీ క్రికెటర్ మొహమ్మద్ అజహరుద్దీన్ ఈడెన్ గార్డెన్స్లో గంట మోగించడంపై సీనియర్ క్రికెటర్ గౌతం గంభీర్ మండిపడ్డాడు. ట్విట్టర్ వేదికగా బీసీసీఐ, బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (సీఏబీ), సీఓఏలపై విమర్శలు గుప్పించాడు. ఈడెన్లో భారత్ మ్యాచ్ గెలువచ్చు కానీ బీసీసీఐ, సీఓఏ, సీఏబీలు గౌరవాన్ని కోల్పోయాయన్నాడు. ఆదివారమని అవినీతికి వ్యతిరేకంగా పనిచేయకుండా సెలవుతీసుకున్నట్లు కనబడుతోందంటూ విమర్శించాడు. హెచ్సీఏ ఎన్నికల్లో పోటీ చేయడానికి అజహరుద్దీన్కు అనుమతినిచ్చిన విషయం తనకు తెలుసునని, కానీ బెల్కొట్టిండమే ఆశ్చర్యానికి గురిచేసిందన్నాడు.
భారత్-వెస్టిండీస్ తొలి టీ20 సందర్భంగా మాజీ క్రికెటర్ మొహమ్మద్ అజహరుద్దీన్ ఈడెన్ గార్డెన్స్లో గంట మోగించడంపై సీనియర్ క్రికెటర్ గౌతం గంభీర్ మండిపడ్డాడు. ట్విట్టర్ వేదికగా బీసీసీఐ, బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (సీఏబీ), సీఓఏలపై విమర్శలు గుప్పించాడు. ఈడెన్లో భారత్ మ్యాచ్ గెలువచ్చు కానీ బీసీసీఐ, సీఓఏ, సీఏబీలు గౌరవాన్ని కోల్పోయాయన్నాడు. ఆదివారమని అవినీతికి వ్యతిరేకంగా పనిచేయకుండా సెలవుతీసుకున్నట్లు కనబడుతోందంటూ విమర్శించాడు. హెచ్సీఏ ఎన్నికల్లో పోటీ చేయడానికి అజహరుద్దీన్కు అనుమతినిచ్చిన విషయం తనకు తెలుసునని, కానీ బెల్కొట్టిండమే ఆశ్చర్యానికి గురిచేసిందన్నాడు.
No comments:
Post a Comment