చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం మడిబాక పంచాయతీ రాజులకండ్రిగ గ్రామంలో నలుగురు కుటుంబసభ్యులు అనుమానాస్పద స్థితిలో సజీవదహనమయ్యారు. పలమనేరుకు చెందిన ఆటో డ్రైవర్ శ్రీనివాసరెడ్డి కుటుంబం మూడు నెలల క్రితం రాజుల కండ్రిగకు వచ్చి జీవిస్తన్నారు. ఆదివారం రాత్రి ఒకే మంచంపై నిద్రించిన నలుగురు తెల్లవారేసరికి సజీవదహనమై కనిపించారు. మృతుల్లో శ్రీనివాస రెడ్డి భార్య బుజ్జమ్మ(33), కుమార్తె భవ్య(4), కుమారుడు నితిన్(3) ఉన్నారు. తిరుపతి ఎస్పీ అన్బు రాజన్, ఫోరెన్సిక్ నిపుణులు ఆ ప్రాంతాన్ని పరిశీలించి ఆధారాలు సేకరించారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.
చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం మడిబాక పంచాయతీ రాజులకండ్రిగ గ్రామంలో నలుగురు కుటుంబసభ్యులు అనుమానాస్పద స్థితిలో సజీవదహనమయ్యారు. పలమనేరుకు చెందిన ఆటో డ్రైవర్ శ్రీనివాసరెడ్డి కుటుంబం మూడు నెలల క్రితం రాజుల కండ్రిగకు వచ్చి జీవిస్తన్నారు. ఆదివారం రాత్రి ఒకే మంచంపై నిద్రించిన నలుగురు తెల్లవారేసరికి సజీవదహనమై కనిపించారు. మృతుల్లో శ్రీనివాస రెడ్డి భార్య బుజ్జమ్మ(33), కుమార్తె భవ్య(4), కుమారుడు నితిన్(3) ఉన్నారు. తిరుపతి ఎస్పీ అన్బు రాజన్, ఫోరెన్సిక్ నిపుణులు ఆ ప్రాంతాన్ని పరిశీలించి ఆధారాలు సేకరించారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.
No comments:
Post a Comment