సీపీఎస్ఈ ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్ నాలుగో విడత జారీ ద్వారా కేంద్రం రూ.14,000 కోట్లను సమీకరించనున్నట్టు ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ వర్గాలు తెలిపాయి. నాలుగో విడత ఇష్యూ వచ్చే వారం ప్రారంభం అవుతుందని, ఇన్వెస్టర్లకు 3.5–4 శాతం వరకు తగ్గింపు లభిస్తుందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ప్రభుత్వం రూ.8,000 కోట్ల వరకు సమీకరించాలనుకుంటోందని, అవసరమైతే రూ.4,000– 6,000 కోట్ల మేర అదనంగా సమీకరించే గ్రీన్ షూ ఆప్షన్ కూడా కలిగి ఉంటుందని తెలిపాయి. గత మూడు విడతల జారీల్లో కేంద్ర మొత్తం మీద రూ.11,500 కోట్ల మేర సమీకరించింది.
Post Top Ad
Tuesday, November 20, 2018
వచ్చే వారం నాలుగో విడత సీపీఎస్ఈ ఇష్యూ
Subscribe to:
Post Comments (Atom)
Post Bottom Ad
Author Prolifile
...
No comments:
Post a Comment