గత కొద్ది రోజులుగా సాగుతున్న సస్పెన్స్కు కాంగ్రెస్ హైకమాండ్ తెర దించింది. ఎట్టకేలకు 65 మందితో కూడిన తొలి జాబితాను ఆ పార్టీ సోమవారం రాత్రి విడుదల చేసింది. ఏఐసీసీ కార్యాలయంలో సుదీర్ఘ కసరత్తు అనంతరం అభ్యర్థుల జాబితాను పార్టీ అధినేత రాహుల్ ఆమోదం కోసం పంపారు. అనంతరం తుది జాబితాను విడుదల చేశారు.
No comments:
Post a Comment