కాంగ్రెస్‌కు ఒంటరిగానే 75 స్థానాలు - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Friday, November 23, 2018

కాంగ్రెస్‌కు ఒంటరిగానే 75 స్థానాలు

Congress -Leader-Jaipal-Reddy-Fires-On-CM-KCR
ప్రధాని నరేంద్రమోదీ, టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌పై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైపాల్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మోదీకి కేసీఆర్‌ రహస్య మిత్రుడని, ఇద్దరి మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో బీజేపీ బలంగా ఉన్న చోట టీఆర్‌ఎస్‌ డమ్మీ అభ్యర్థులను పోటీలో పెట్టారని విమర్శించారు. రాష్ట్రంలో అధికారం చేపట్టాక కేసీఆర్‌కు లెక్కలేనంత అహంకారం పెరిగిందన్నారు. ముందస్తు ఎన్నికలతో ఒంటరిగానే కాంగ్రెస్‌కు 75 స్థానాలు వస్తాయని జోస్యం చెప్పారు. తెలంగాణ ద్రోహి కేసీఆర్‌కు భంగపాటు తప్పదని దుయ్యబట్టారు. 

No comments:

Post a Comment

Post Bottom Ad