వైఎస్సార్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సీ రామచంద్రయ్య ఆ పార్టీకి రాజీనామా చేశారు. విజయనగరం జిల్లాలో ప్రజాసంకల్పయాత్రలో ఉన్న వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. రామచంద్రయ్యకు కండువా కప్పిన వైఎస్ జగన్ ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు. రామచంద్రయ్యతో పాటు అదే జిల్లాకు చెందిన రైల్వేకోడూరు నియోజకవర్గం టీడీపీ నాయకులు ఎన్ సుబ్బరాఘవరాజు, ఇతర నేతలు వైఎస్సార్ సీపీలో చేరారు. ఏపీలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే చంద్రబాబు నాయుడిని దూరం పెట్టాలని పిలుపునిచ్చారు. భవిష్యత్లో మరింత మంది కాంగ్రెస్ నేతలు వైఎస్సార్ సీపీలో వస్తారని రామచంద్రయ్య అన్నారు.
వైఎస్సార్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సీ రామచంద్రయ్య ఆ పార్టీకి రాజీనామా చేశారు. విజయనగరం జిల్లాలో ప్రజాసంకల్పయాత్రలో ఉన్న వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. రామచంద్రయ్యకు కండువా కప్పిన వైఎస్ జగన్ ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు. రామచంద్రయ్యతో పాటు అదే జిల్లాకు చెందిన రైల్వేకోడూరు నియోజకవర్గం టీడీపీ నాయకులు ఎన్ సుబ్బరాఘవరాజు, ఇతర నేతలు వైఎస్సార్ సీపీలో చేరారు. ఏపీలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే చంద్రబాబు నాయుడిని దూరం పెట్టాలని పిలుపునిచ్చారు. భవిష్యత్లో మరింత మంది కాంగ్రెస్ నేతలు వైఎస్సార్ సీపీలో వస్తారని రామచంద్రయ్య అన్నారు.
No comments:
Post a Comment